సెన్సెక్స్ 3100 పాయింట్లు క్రాష్,10వేల కిందికి నిఫ్టీ
సాక్షి, ముంబై:  ప్రపంచ మార్కట్ల పతనం అప్రతిహతంగా కొనసాగుతోంది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ఎన్నడూ లేని భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని హెవీ వెయిట్‌ షేర్లు 52 వారాల కనిష్టానికి పడి పోయాయంటే, పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 3100  పాయింట్లకు పైగా కుదే…
అశ్లీల వీడియోల వీక్షణ.. 600 మందిపై కేసు
సాక్షి, చెన్నై :  బాలికల అశ్లీల వీడియోలను వీక్షించిన 600 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో వీరంతా అరెస్టు కానున్నారు. ఇంటర్నెట్‌లో బాల, బాలికల అశ్లీల వీడియోలను చూసేవారిని అరెస్టు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. దీంతో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ విభాగం అడిషనల్‌ డీజీపీ రవి నేతృత్వంలో రాష…
**అమెరికాలో హైదరాబాద్ యువ‌తి దారుణ హ‌త్య**
అమెరికాలో హైదరాబాద్  యువ‌తి దారుణ హ‌త్య నవంబర్ 22 న యువతి హత్య యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్‌ అత్యాచారం చేసి. హ‌త్య చేసిన‌ట్లు నిర్ధారణ యూనివ‌ర్సిటీ గ్యారేజీలో  రూత్ జార్జ్ మృత‌దేహాం  రూత్ జార్జ్ ను హత్య చేసిన డోనాల్డ్ తుర్‌మాన్
**మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించిన సుప్రీమ్ కోర్టు**
దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దుమారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష జరగాలని, బహిరంగ బ్యాలెట్‌ విధానంలో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈలోగా ప్రొటెం స్పీకర్‌ను నియమించ…
విడాకులు తీసుకున్న మనోజ్‌ దంపతులు
ప్రముఖ హీరో మంచు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని తెలిపిన  మనోజ్‌ ..విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు. అలాగే ఈ స…