కొవిడ్ 19 మహమ్మారి కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో తగ్గుముఖం
కొవిడ్ 19 మహమ్మారి కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి గత 14 రోజుల్లో 59 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు కరోనా వైరస్ కేసులు రెట్టింపునకు ఏపీలో 10.6 రోజులు పడుతుండగా.. తెలంగాణలో 9.4 రోజులు పడుతుంది కేరళలో అయితే 72.2 రోజులు,ఒడిశాలో 39.8 రోజులు…